పూజ్యగురుదేవులు బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు, తాము రచించిన ‘శివపురాణం’ మరియు ‘శ్రీమద్ దేవీ భాగవతం’ గ్రంథాలను ‘శివరాత్రి పర్వదినం’ సందర్భంగా భక్తులకు తక్కువ ధరకు విక్రయించమని ఆజ్ఞాపించారు. వారి ఆదేశానుసారం, ప్రణవపీఠం గ్రంథాలయం లో లభించే ఈ గ్రంధాలను 2 మరియు ఆ పై సంఖ్యలో కొనుగోలు చేసిన వారందరికీ 15% రాయితీ ఇవ్వబడతుంది.
ఆసక్తిగల వారు ఈ అవకాశం వినియోగించుకో గలరు అని విజ్ఞప్తి.
శివాయ నమ
CHECKOUT
Quick order processing
100% Safe and secure shopping
We protect your Privacy
Your Data is safe with us
100% Secure Transaction
View cart “SIVAPURANAM” has been added to your cart.