విదేశాలలో నివసిస్తున్న భక్తుల కోసం శ్రీ ప్రణవ పీఠం ప్రత్యేకంగా “శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం” నిర్వహించాలని సంకల్పించింది. మీరు కోరుకున్న రోజున వ్రతం చేయించుకుని, అన్నదానంలో పాల్గొన దలచిన వారు గోత్ర నామములను తెలియ చేస్తూ Rs. 10000/- (USD216) చెల్లించి వ్రతములో పాల్గొని స్వామి మరియు గురు కృపకు పాత్రులు కాగలరని మనవి.
Sale!
Vedic Ritual
Satyanarayana Vratam – Auspicious Occasion
Original price was: ₹12,000.₹10,000Current price is: ₹10,000.


