మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా…
పూజ్యగురుదేవులు బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు, తాము రచించిన ‘శివపురాణం’ మరియు ‘శ్రీమద్ దేవీ భాగవతం’ గ్రంథాలను ‘శివరాత్రి పర్వదినం’ సందర్భంగా భక్తులకు తక్కువ ధరకు విక్రయించమని ఆజ్ఞాపించారు. వారి ఆదేశానుసారం, ప్రణవపీఠం గ్రంథాలయం లో లభించే ఈ గ్రంధాలను 2 మరియు ఆ పై సంఖ్యలో కొనుగోలు చేసిన వారందరికీ 15% రాయితీ ఇవ్వబడతుంది.
ఆసక్తిగల వారు ఈ అవకాశం వినియోగించుకో గలరు అని విజ్ఞప్తి.
శివాయ నమః
FOR DONATIONS TO 'SRI PRANAVA PEETHAM'
AND
FOR SPONSORING OF PUBLICATION OF BOOKS
SCAN THE QR CODE BELOW



Welcome to Sri Pranava Peetham Books
“SOMETHING MAGICAL CAN HAPPEN EVERYTIME YOU READ A GOOD BOOK”
For that magical experience
Select the book of your choice from the range offered by Sri Pranava Peetham, Eluru with the divine blessings of Brahmasri Vaddiparti Padmakar
Please scroll down to explore our Library
పుస్తకం మొత్తం ధర బ్యాంకు లో జమ అయిన తరువాత 15 రోజులలో మీకు పుస్తకం పోస్ట్ లో అందుతుంది. దయచేసి సహకరించండి .
Kindly note that the ordered book reaches you in 15 days from the date of receipt of full amount in bank.
SRI RAMASAHITA SATYANARAYANA SWAMY VRATAM (for devotees)
విదేశాలలో నివశిస్తున్న భక్తుల కోసం శ్రీ ప్రణవ పీఠం ప్రత్యేకంగా శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య తిధులలో “శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం” నిర్వహించాలని సంకల్పించింది. ఆయా తిధులలో జరిగే వ్రతములలో సామూహికంగా పాల్గొన దలచిన వారు గోత్ర నామములను తెలియ చేస్తూ Rs.3000/- (USD $ 35) చెల్లించి వ్రతములో పాల్గొని స్వామి మరియు గురు కృపకు పాత్రులు కాగలరని మనవి.
విదేశాలలో నివశిస్తున్న భక్తుల కోసం శ్రీ ప్రణవ పీఠం ప్రత్యేకంగా “శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం” నిర్వహించాలని సంకల్పించింది. మీ పుట్టిన రోజు/ పెళ్లి రోజు లేదా ఇతర ప్రత్యేక సందర్భములలో వ్రతం చేయించుకుని, అన్నదానంలో పాల్గొన దలచిన వారు గోత్ర నామములను తెలియ చేస్తూ Rs. 5000/- (USD $ 116) చెల్లించి వ్రతములో పాల్గొని స్వామి మరియు గురు కృపకు పాత్రులు కాగలరని మనవి.
విదేశాలలో నివశిస్తున్న భక్తుల కోసం శ్రీ ప్రణవ పీఠం ప్రత్యేకంగా “శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం” నిర్వహించాలని సంకల్పించింది. మీరు కోరుకున్న రోజున వ్రతం చేయించుకుని, అన్నదానంలో పాల్గొన దలచిన వారు గోత్ర నామములను తెలియ చేస్తూ Rs. 10000/- (USD $ 216) చెల్లించి వ్రతములో పాల్గొని స్వామి మరియు గురు కృపకు పాత్రులు కాగలరని మనవి.
కలిదోషాలు తొలగించి, ధర్మార్థ కామమోక్షాలు అనబడే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే దివ్యకథా సారాంశమైన ‘శివపురాణం’ యొక్క ఈ ద్వితీయ భాగాన్ని కూడా పారాయణ లేదా శ్రవణం చేసి, సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి.


యజ్ఞములు , అగ్నికార్యముల ద్వారా పరమాత్మతో మనలను అనుసంధానం చేసి, మన పాపాలను పటాపంచలు చేసే పంచభూత దివ్యస్వరూపుడు అగ్నిభగవానుడి పురాణం చదివి తరించండి.
“తన అంశ అయిన గరుత్మంతునికి భగవంతుడే స్వయంగా చెప్పిన ఈ పురాణం చదివితే మానవ శరీరంలోకి అనేక దివ్యశక్తులు వస్తాయి”
కలిదోషాలు తొలగించి, ధర్మార్థ కామమోక్షాలు అనబడే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే దివ్యకథా సారాంశం ‘శివపురాణం’
-శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ