విదేశాలలో నివశిస్తున్న భక్తుల కోసం శ్రీ ప్రణవ పీఠం ప్రత్యేకంగా “శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం” నిర్వహించాలని సంకల్పించింది. మీ పుట్టిన రోజు/ పెళ్లి రోజు లేదా ఇతర ప్రత్యేక సందర్భములలో వ్రతం చేయించుకుని, అన్నదానంలో పాల్గొన దలచిన వారు గోత్ర నామములను తెలియ చేస్తూ Rs. 5000/- (USD 116) చెల్లించి వ్రతములో పాల్గొని స్వామి మరియు గురు కృపకు పాత్రులు కాగలరని మనవి.
Sale!
Vedic Ritual
Satyanarayana Vratam – Special Occassion
Original price was: ₹7,000.₹5,000Current price is: ₹5,000.


