Standard

  • Sale! Sri Satyasai Saptasati
    BOOKS

    Sri Satyasai Saptasati

    Original price was: ₹120.Current price is: ₹90. Add to cart

    “ఈ గ్రంధం లో ప్రతి వాక్యం రసాత్మకం.  ప్రతి శబ్దం రమణీయార్థ ప్రతిపాదకం. ఇది సత్యసాయి పుణ్యావతారమునకు వాజ్మయమూర్తి ” అని పెద్దలు కొనియాడిన ఈ మధుర గ్రంధాన్ని పారాయణ చేసి శ్రీ సత్యసాయి అనుగ్రహాన్ని పొందండి. 

  • Sale! SRI VENKATESWARA VILASAM
    BOOKS

    SRI VENKATESWARA VILASAM

    Original price was: ₹200.Current price is: ₹150. Add to cart

    “వినా వేంకటేశం ననాథో ననాథః”
    కలియుగం లో భక్త జనోద్ధరణకే అవతరించిన శ్రీ వేంకటేశ్వరుడు సర్వదా, సర్వథా స్మరణీయుడు.
    “పురాణాంతర్గత శ్రీ వేంకటాచల మహాత్మ్యం, పద్మపురాణం,వరాహ పురాణం ఇత్యాది గ్రంథాలు ఆధారంగా పండిత పామరులను అలరింపచేసే సరళ వ్యావహారిక శైలిలో, అష్టాదశ పురాణములపై తనకు గల సాధికారతను, ఆ ఏడు కొండల వానిపై తనకు గల అచంచల భక్తిని వ్యక్తం చేస్తూ రచయిత అందించిన ఈ ఆణిముత్యం, ఆధ్యాత్మిక పరిపూర్ణతకై తపించే వారు తప్పక చదవవలసిన గ్రంధం” అని ప్రముఖల ప్రశంసలు అందుకున్న ఈ రచనను మీరూ పఠించి స్వామి అనుగ్రహాన్ని పొందండి.

  • Sale! SRIMADDEVI BHAGAVATHAM
    BOOKS

    SRIMADDEVI BHAGAVATHAM

    Original price was: ₹475.Current price is: ₹400. Add to cart

    భోగ మోక్షాలు రెండూ ఇచ్చే పురాణముగా పురాణ ప్రారంభంలో వేదవ్యాసుడే స్వయంగా  వర్ణించిన “శ్రీమద్దేవీ భాగవతం” చదివిన వారికి ఇహము, పరము రెండూ లభిస్తాయి. చదవలేని వారు, చదివించుకొన్నా అదే ఫలితాన్ని పొందుతారు.  మొత్తం చదవలేనివారు ఇందులోని శ్లోకం లేదా అర్థ శ్లోకం చదివినా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.  ఏ ఇంట్లో దేవీ భాగవతము నిత్యం పూజింపబడుతుందో ఆ ఇల్లు మహాతీర్థం అవుతుంది. ఆ ఇంట్లో నివసించే వారికి సకల పాపాలు నశించిపోతాయి. అట్టి ఈ పవిత్ర గ్రంధాన్ని చదివి,  చదివించుకొని తరించండి.

  • BOOKS

    VYASA VIDYA

    Original price was: ₹120.Current price is: ₹75. Read more

    “చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసముల  ప్రాముఖ్యత,  ఆయా మాసాలతో ముడిపడియున్న అనేకానేక ముఖ్యాంశాలను స్పృశిస్తూ పాఠకులకు అమూల్యపురాణ జ్ఙానసంపదను అందించే  ఈ  గ్రంధమును తప్పక చదవండి.

  • Sale! VYASA VIDYA & DWADASA JYOTIRLINGA MAHATMYAM
    BOOKS

    VYASA VIDYA & DWADASA JYOTIRLINGA MAHATMYAM

    Original price was: ₹200.Current price is: ₹150. Add to cart

    భారతదేశంలో పేరెన్నికగన్న శైవక్షేత్రాలలో మహామహిమాన్వితమైన స్వయంభూ లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు.  జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుడే భక్తులను ఉద్ధరించడం కోసం ఆయా క్షేత్రాలలో లింగరూపంలో ఉద్భవించి కొలువై ఉన్నాడు.ఈ జ్యోతిర్లింగాలను దర్శించ లేకపోయినా వాటిని స్మరించినా, చదివినా శివానుగ్రహంతో ముక్తి పొందుతారని శివమహాపురాణం స్పష్టం చేస్తోంది.

    కవి రాజశేఖర, త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సుపుత్రి చి|| కుమారి శ్రీ విద్య అనన్య సామాన్యమైన రీతిలో ద్వాదశ జ్యోతిర్లింగములను మీకు అక్షర రూపంలో సాక్షాత్కరింప చేసిన,  శివ భక్తులు తప్పక  పఠించ వలసిన గ్రంథం.