SRIMADDEVI BHAGAVATHAM
₹475 ₹400
ఒక దివ్య ముహూర్తాన అమ్మవారు స్వప్న దర్శనంలో ఇచ్చిన ఆజ్ఞను శిరసావహిస్తూ పూజ్య గురు దేవులు వ్యాసాంతరాత్మను తన అంతర్మాతలో కలుపుకొని, “శ్రీ మద్దేవీ భాగవత” పురాణ సుధా రసాన్ని సరళమైన భాషలో స్వేచ్ఛానువాదంగా భక్తులకు అందించారు.
“రాసింది రాయించింది అంతా అమ్మే” అని స్వయంగా పూజ్య గురుదేవులే ప్రకటించిన ఈ దివ్య పురాణం యొక్క మొదటి భాగం చదివి శ్రీ మాత అనుగ్రహానికి పాత్రులు కండి.
అత్యంత పవిత్ర పురాణం “శ్రీ మద్దేవీ భాగవతం” . ఈ గ్రంధాన్ని చదువలేక పోయిన వారు ఇంట పుజించినా అనేక శుభ ఫలితాలు పొందుతారు. కనుక ఈ మహాపవిత్ర గ్రంథాన్ని ఇంట ఉంచి పూజించి, ఇంటిని అమ్మవారి నివాసమైన మణిద్వీపంగా మార్చుకొని భక్తులందరూ తరించెదరుగాక!
Availability: 1476 in stock
Short Description
భోగ మోక్షాలు రెండూ ఇచ్చే పురాణముగా పురాణ ప్రారంభంలో వేదవ్యాసుడే స్వయంగా వర్ణించిన “శ్రీమద్దేవీ భాగవతం” చదివిన వారికి ఇహము, పరము రెండూ లభిస్తాయి. చదవలేని వారు, చదివించుకొన్నా అదే ఫలితాన్ని పొందుతారు. మొత్తం చదవలేనివారు ఇందులోని శ్లోకం లేదా అర్థ శ్లోకం చదివినా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఏ ఇంట్లో దేవీ భాగవతము నిత్యం పూజింపబడుతుందో ఆ ఇల్లు మహాతీర్థం అవుతుంది. ఆ ఇంట్లో నివసించే వారికి సకల పాపాలు నశించిపోతాయి. అట్టి ఈ పవిత్ర గ్రంధాన్ని చదివి, చదివించుకొని తరించండి.
Related products
-
BOOKS
GARUDA PURANAM
₹375₹300 Add to cartనిరంతరం గరుత్మంతుని అధిరోహించి తిరిగే శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుడునికి స్వయంగా ప్రవచించినదీ పురాణం.
గరుత్మంతుడు విష్ణువు యొక్క అంశ. అంటే భగవంతుడే భగవంతుడికి చెప్పిన పురాణం గరుడపురాణం.
-
BOOKS
SIVAPURANAM
₹275₹200 Add to cartవేదవ్యాసమహర్షి రచించిన అష్టాదశపురాణాలలో నాలుగవది “శివపురాణం”.ఈ శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి.మొదటిదైన విద్యేశ్వరసంహితను ,రెండవదైన రుద్రసంహితలోని “సృష్టిఖండం , సతీఖండం” అనబడే మొదటి రెండు ఖండాలను ఈ భాగంలో సద్గురువులు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు సులభమైన శైలిలో పాఠకులకు అందించారు. శివపురాణం వేదాంతసారం. భయంకర పాపాలనుండి విముక్తిని ప్రసాదించే సాధనం.మోక్షం ఇచ్చే గ్రంథం. చదవండి. చదివి తరించండి.
-
BOOKS
ASHTADASA SAKTI PEETHALU
₹170₹120 Add to cartబహుభాషా కోవిదులైన తమ తాతగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావుగారినుండి, త్రిభాషామహాసహస్రావధాని, అష్టాదశపురాణాలను అలవోకగా తమ ప్రవచనాలద్వారా భక్తకోటికి అందించే తమ తండ్రిగారైన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారినుండి లభించిన పురాణపరిజ్ఞానంతో, సరళమైన రచనాశైలితో ఆసక్తికరంగా తీర్చిదిద్ది, తమ తృతీయ రచన “అష్టాదశ శక్తిపీఠాలు” ద్వారా రచయిత్రి శ్రీమతి శ్రీవిద్య అందించిన అష్టాదశ పీఠముల ప్రామాణిక విశేషాలను చదివి ఆ జగన్మాత అనుగ్రహం సొంతం చేసుకోండి.
-
BOOKS
SRI VENKATESWARA VILASAM
₹200₹150 Add to cart“వినా వేంకటేశం ననాథో ననాథః”
కలియుగం లో భక్త జనోద్ధరణకే అవతరించిన శ్రీ వేంకటేశ్వరుడు సర్వదా, సర్వథా స్మరణీయుడు.
“పురాణాంతర్గత శ్రీ వేంకటాచల మహాత్మ్యం, పద్మపురాణం,వరాహ పురాణం ఇత్యాది గ్రంథాలు ఆధారంగా పండిత పామరులను అలరింపచేసే సరళ వ్యావహారిక శైలిలో, అష్టాదశ పురాణములపై తనకు గల సాధికారతను, ఆ ఏడు కొండల వానిపై తనకు గల అచంచల భక్తిని వ్యక్తం చేస్తూ రచయిత అందించిన ఈ ఆణిముత్యం, ఆధ్యాత్మిక పరిపూర్ణతకై తపించే వారు తప్పక చదవవలసిన గ్రంధం” అని ప్రముఖల ప్రశంసలు అందుకున్న ఈ రచనను మీరూ పఠించి స్వామి అనుగ్రహాన్ని పొందండి. -
BOOKS
AISWARYA YOGAM
₹325₹250 Add to cartనిజమునకు దైవానికి గుణ రూప కర్మాదులు లేవు. విశ్వమంతా వ్యాపించి యున్న ఆద్యంతములే లేని ఈ దైవ శక్తి కాల ధర్మాన్ని అనుసరించి శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు సదృశ రూపంతో దర్శనమిస్తుంది. అట్టి ఆ శక్తి రూపాలలో లలితా పరమేశ్వరి గా అమ్మవారి రూపం అమిత శక్తివంతము, కరుణ రస పూరితము అయినది. ఆ తాళి ప్రసాదించే విభూతుల సారమే ఈ గ్రంథం.
-
Sale! Out of stockBOOKS
VYASA VIDYA
₹120₹75 Read more“చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసముల ప్రాముఖ్యత, ఆయా మాసాలతో ముడిపడియున్న అనేకానేక ముఖ్యాంశాలను స్పృశిస్తూ పాఠకులకు అమూల్యపురాణ జ్ఙానసంపదను అందించే ఈ గ్రంధమును తప్పక చదవండి.
-
BOOKS
‘MAA’NAVA KATHA
₹230₹180 Add to cartపాండిత్యంలో గొప్పవారు సైతం గొప్పది అని కీర్తించిన పద్య కావ్యం మానవ కథనవ కథలు నేటి తరాలకు నవ నిధులు వంటివి. నవరసాలను కలబోసిన ఈ కథలు మన నిత్య జీవన శైలిని ఉన్నత మార్గమునకు మళ్లించగల మహిమాన్విత సందేశాలు.